
పోలింగ్ స్టేషన్ పరిధిలోనే ఓటు ఉండాలి…!
కావలి పట్టణంలో ఓటర్ల సవరణ, నమోదు ప్రక్రియ జరుగుతుందని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటరు ఎక్కడ నివాసం ఉంటున్నాడో ఆ ప్రాంతం పోలింగ్ కేంద్రంలో వారి ఓటు అండేలా చూసుకోవాలని సూచించారు. వివరాలకు స్థానిక సచివాలయం, బీఎల్వోలను సంప్రదించాలని తెలిపారు. ఓటు బదిలీకి ఫాం 8 ద్వారా, కొత్త ఓటు నమోదుకు ఫాం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందించే అనేక…