పోలింగ్ స్టేషన్ పరిధిలోనే ఓటు ఉండాలి…!

కావలి పట్టణంలో ఓటర్ల సవరణ, నమోదు ప్రక్రియ జరుగుతుందని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటరు ఎక్కడ నివాసం ఉంటున్నాడో ఆ ప్రాంతం పోలింగ్ కేంద్రంలో వారి ఓటు అండేలా చూసుకోవాలని సూచించారు. వివరాలకు స్థానిక సచివాలయం, బీఎల్వోలను సంప్రదించాలని తెలిపారు. ఓటు బదిలీకి ఫాం 8 ద్వారా, కొత్త ఓటు నమోదుకు ఫాం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందించే అనేక…

Read More

భాస్కర్ నాయుడి ని ఆదర్శంగా తీసుకోవాలి

నలుగురికి సేవ చేయాలంటే మంచి మనసు ఉండాలని.. అటువంటి మనసున్న మొపూరు భాస్కర్ నాయుడి ని యువత ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం కృష్ణపట్నం లో హరిహరాదుల సేవా సమితి వ్యవస్థాపకులు ఆవుల పాండురంగయ్య ఆధ్వర్యంలో శివాజీ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నోవా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు మోపూరు భాస్కర్ నాయుడు ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీడీపీ ముత్తుకూరు…

Read More

అల్లూరులో ఘనంగా కార్తీక దీపోత్సవం

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా అల్లూరులోని శివాలయంలో మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా వేలాది సంఖ్యలో మహిళా భక్తులు, అయ్యప్ప మాలదారులైన స్వాములు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భ‌క్తులు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. అదేవిధంగా మండలంలోని నార్త్ మోపూరు, ఇసుకపల్లి గోగులపల్లి గ్రామాల్లో వెలసిన శివాలయంలో స్థానిక మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టి కార్తీకదీపం వెలిగించి…

Read More

హ‌ర హ‌ర మ‌హాదేవ.. శంభోశంక‌ర‌..!!

కార్తీకదీపోత్స‌వం సంద‌ర్భంగా నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, ఆయ‌న సోద‌రులు కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డిలతోపాటు సింహ‌పురి కార్తీక దీపోత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం సాయంత్రం నెల్లూరు న‌గ‌రంలోని గ‌ణేష్ ఘాట్‌వ‌ద్ద మ‌హా కార్తీక దీపోత్స‌వం, మ‌హిళా శోభాయాత్ర అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. సాయంత్రం ఐదు గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల‌వర‌కు గ‌ణేష్ ఘాట్ ప్రాంగ‌ణం అంతా ఆధ్యాత్మిక శోభ సంత‌రించుకుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి ద‌గ్గ‌రుండి ఆయా కార్య‌క్ర‌మాల్లో ఎక్క‌డా అంత‌రాలు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ముందుగా…

Read More

ప్ర‌శాంత‌త లేదు..న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు..!

త‌మ ప్రాంతంలో ఏర్పాటుచేసిన మ‌ద్యం దుకాణాన్ని తీసేయాలంటూ.. స్థానికులు ఉద్య‌మం చేప‌ట్టి నేటితో ప‌ది రోజులుదాటిపోయింది. అయినా.. మ‌ద్యం వ్యాపారుల్లో చ‌ల‌నం లేదు.. అధికారుల్లో క‌ద‌లిక లేదు.. పాల‌కుల్లో కాస్తైనా ద‌య లేదు.. దాంతో మ‌ద్యం వ్యాపారులు మాత్రం త‌మ వ్యాపారాన్ని వారు చేసుకుంటూ పోతున్నారు. పిల్ల‌ల‌కు, మ‌హిళ‌ల‌కు మ‌ద్యం బాబుల వ‌ల్ల ఇబ్బందులు మాత్రం త‌ప్ప‌టం లేదు. ఇంత‌కు ప‌ది రోజులుగా ఈ ఉద్యమం చేస్తుంది ఎక్క‌డో కాదు.. నెల్లూరు న‌గ‌రం ప‌ర‌మేశ్వ‌రి న‌గ‌ర్‌లో.. త‌మ…

Read More

స్వ‌లాభం కోసం త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారు

తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆర్మీలపాడు క్వారీఫై కొంతమంది వ్యక్తులు స్వలాభం కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సీఈఓ శ్రీనివాస్ సాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలో ఉన్న క్వరీలకు లేని షరత్తులు తమకు మాత్రమే ఆపాదించడం సరైన పద్దతి కాదని అన్నారు.గ్రామానికి,ప్రకృతి వనరులకు నష్టం జరగకుండా క్వారీని నిర్వహిస్తున్నామని తెలిపారు. తమకు అన్ని రకల శాఖల అధికారుల అనుమతులు ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. నాయుడుపేటలోని తమ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గ్రామానికి,వ్యవస్థలకి,పర్యావరణ సంరక్షణకి కట్టుబడి…

Read More

రెవెన్యూ రికార్డుల ట్యాంప‌రింగ్‌అక్ర‌మార్కుల్లో హై టెన్ష‌న్‌..!!

నెల్లూరు రూర‌ల్‌లో కొన్ని దశాబ్ధాలుగా రికార్డులు తారుమారు చేసి.. ప్ర‌భుత్వ‌, అట‌వీ, ఇరిగేష‌న్ భూముల‌ను కాజేసి.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో వేలాది కోట్లు దోచేశారు.. ఈ వ్య‌వ‌హారంలో అధికారులు, కొంద‌రు ప్రైవేటు వ్య‌క్తుల మెడ‌కు ఉచ్చు బిగుసుకోనుంది. భూ రికార్డుల ట్యాంప‌రింగ్‌పై కొంద‌రు కోర్టుకెక్క‌డంతో సాక్షాత్తు హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. 1981 నుంచి 1995 మ‌ధ్య కాలంలో జ‌రిగిన ఈ అక్ర‌మాలు, రికార్డుల తారుమారువ‌ల్ల నేడు ఆ ప్రాంతంలో సుమారు 450 ఎక‌రాల భూమి.. రియ‌ల్…

Read More

జ‌హీర్‌కు టీడీపీ నేత‌లు ప‌రామ‌ర్శ

నెల్లూరు వెంక‌టేశ్వ‌ర‌పురం.. భ‌గ‌త్‌సింగ్ కాల‌నీవ‌ద్ద బుధ‌వారం తెలుగుదేశం పార్టీ కి చెందిన రెండు వ‌ర్గాలు.. వ‌ర్గ పోరుతో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్న ఘ‌ట‌న‌లో.. తీవ్రంగా గాయ‌ప‌డి.. నెల్లూరు అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న నెల్లూరు 53, 54 డివిజ‌న్ల క్ల‌స్ట‌ర్ ఇన్‌ఛార్జి జ‌హీర్‌ను టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, రాష్ట్ర‌ వ‌క్ఫ్‌బోర్డు ఛైర్మ‌న్ అబ్ధుల్ అజీజ్‌, ఇత‌ర టీడీపీ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు. దాడికిగ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం కోటంరెడ్డి, అజీజ్‌లు మీడియాతో మాట్లాడుతూ…..

Read More

దాడికి చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలి

రామన్నపాలెం కొత్తూరు గ్రామంలో వైసిపి పార్టీకి చెందిన సర్పంచ్ భర్త కాకి శ్రీనివాసులు తన అనుచరులతో కలసి టిడిపి నాయకుడు మాజీ సర్పంచ్ ఐన డేగ దయాకర్ రెడ్డి పై గ్రామసుడైన వెంకయ్య పై చేసిన దాడి ని తీవ్రంగా కండిస్తున్నామని టిడిపి నాయకుడు తువ్వర ప్రవీణ్ కుమార్ అన్నారు . కొడవలూరు మండలకేంద్రంలోని పోలీస్ స్టేష‌న్ లో దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ… టిడిపి నాయకులతో కలసి డేగ దయాకర్ రెడ్డి ఎస్సై…

Read More

నీకు రైతులు తాట తీస్తారు…

ఏంది నువ్వొచ్చి పీకేది…రైతుల జోలికి వ‌స్తావా నువ్వు…ద‌మ్ముందా నీకు…అంటూ మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి…స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి స‌వాల్ విసిరారు. ఇక్క‌డ‌కి వ‌చ్చేందుకు నీకు ద‌మ్ములేక‌…హౌస్ అరెస్ట్ అని…పెద్ద సీన్ క్రియేట్ చేశావ‌ని కాకాణి హౌస్ అరెస్ట్ పై సెటైర్లు వేశారు. నీకు రైతులంద‌రూ తాట తీస్తార‌ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం పొద‌ల‌కూరులో సోమిరెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

Read More