
ఆ…నీటిని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే…!
సముద్రం, జలాశయం, చెరువులలో నీటిని చూసి ఎవరైనా దిగాలంటే భయపడక తప్పదు.. అయితే చిన్నపాటి నీటిని చూసి కూడా ద్విచక్ర వాహనదారులు భయపడి ప్రమాదంలోకి వెళుతున్న పరిస్థితి.. కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నా ఎక్కడా హెచ్చరిక బోర్డులు కనిపించని వైనం. గతంలో వచ్చిన వరదలకు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం ముందు భాగంలో ఉన్న ఆఫ్రాన్ ప్రాంతం దెబ్బతిన్న విషయం తెలిసిందే. మరమ్మత్తుల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తుంది. కొన్ని రోజులు ఆఫ్రాన్ ప్రాంతం పనులు…