ఆ…నీటిని చూస్తే ఎవ‌రైనా భ‌య‌ప‌డాల్సిందే…!

స‌ముద్రం, జలాశయం, చెరువులలో నీటిని చూసి ఎవరైనా దిగాలంటే భయపడక తప్పదు.. అయితే చిన్నపాటి నీటిని చూసి కూడా ద్విచక్ర వాహనదారులు భయపడి ప్రమాదంలోకి వెళుతున్న పరిస్థితి.. కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నా ఎక్కడా హెచ్చరిక బోర్డులు కనిపించని వైనం. గతంలో వచ్చిన వరదలకు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం ముందు భాగంలో ఉన్న ఆఫ్రాన్ ప్రాంతం దెబ్బతిన్న విషయం తెలిసిందే. మరమ్మత్తుల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తుంది. కొన్ని రోజులు ఆఫ్రాన్ ప్రాంతం పనులు…

Read More

గిరిజ‌నుల‌కు భ‌రోసా ఇచ్చిన క‌లెక్ట‌ర్ ఆనంద్‌

గిరిజ‌నుల స‌మ‌స్య‌లను స‌త్వ‌రం ప‌రిష్క‌రించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించొద్దంటూ జిల్లా క‌లెక్ట‌ర్ ఒ. ఆనంద్ ఆదేశించారు. ఈమేర‌కు క‌లెక్ట‌ర్ శుక్ర‌వారం నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. కొడ‌వ‌లూరు మండ‌లంలోని గిరిజ‌న కాల‌నీల‌లో ప‌ర్య‌టించారు. వారు ప‌డుతున్న ఇబ్బ‌దుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అత్య‌ధిక స‌మ‌యం వారితో చ‌ర్చించారు. చాలా కుటుంబాల్లో ఆధార్ కార్డులు, రేషన్ కార్డుల స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్న‌ట్లు వారు క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సంబంధిత అధికారుల‌తో…

Read More

ఆ…8 ట‌న్నుల కందిప‌ప్పుకి లెక్క ఏది…?

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వాకాడు మండ‌లంలోని సివిల్ స‌ప్ల‌య్స్ గోదాములో…గ‌త మూడేళ్లుగా సుమారు 8 ట‌న్నుల కందిప‌ప్పు నిల్వ ఉంది. గ‌త మూడేళ్లుగా కందిప‌ప్పుని ఎందుకు ప్ర‌జ‌ల‌కి పంపిణీ చేయ‌కుండా, ఎందుకూ ప‌నికి రాకుండా ఉంచార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యం తెలుసుకున్న ఎన్‌న్యూస్ ప్ర‌తినిధి గోదాముకు వెళ్లి ప‌రిశీలించ‌గా అక్క‌డ నిల్వ ఉంచిన కందిప‌ప్పు, బియ్యం కంట‌పడ్డాయి. ఎందుకు నిల్వ ఉంచార‌ని…వెంట‌నే సంబంధిత అధికారుల్ని వివ‌ర‌ణ కోర‌గా…మాకేం తెలియ‌దంటూ… పొంత‌న లేని స‌మాధానాలు చెబుతున్నారు. దీంతో…

Read More

గిరిజన బిడ్డల కళ్ళల్లో ఆనందం

వారంతా గిరిజ‌న బాల బాలిక‌లు.. వారి త‌ల్లిదండ్రులు స‌రిగా చ‌దువుకోరు.. కూలీనాలీ చేసుకుంటూ.. జీవిస్తుంటారు. కానీ.. బిడ్డ‌ల‌ను చ‌దివించుకోవాల‌ని అంద‌రికీ ఉంటుంది.. బిడ్డ‌ల‌ను బ‌డుల‌కు పంపుతున్నారు. చ‌దువు కుంటున్నారు.. అయితే వారికి స‌రైన గుర్తింపు కార్డులు లేవు.. రికార్డు ప‌రంగా ఏ ప‌త్రం లేదు.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో.. ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువు చేసే క్ర‌మంలో గ్రామం.. గ్రామం.. ఊరు.. ప‌ల్లె.. ఇంటింటికి తిరిగే స‌మ‌యంలో ఆ చిన్నారులకు స‌రైన గుర్తింపు లేద‌ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి…

Read More

అధికారులకు అవ‌గాహ‌న క‌ల్పించిన NDRF బృందం

తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారు అవగాహన సమావేశం నిర్వహించారు. త‌హ‌సీల్ధార్ ఎస్‌వీ నరసింహ రావు ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ సమావేశంలో NDRF కు చెందిన అధికారుల బృందం వీడియో ప్రదర్శనల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు NDRF బృందాలు ఎలా పని చేస్తాయో వివరించారు. తుఫాన్లు సంభవించినప్పుడు ప్రభుత్వ శాఖల అధికారులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు. ఈ సంద‌ర్భంగా త‌హ‌సీల్దార్ ఎస్‌వీ న‌ర‌సింహారావు మీడియాతో…

Read More

ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు

కూటమి ప్రభుత్వం.. బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలకు మొండి చెయ్యి మిగిల్చిందని.. నెల్లూరు నగరంలో అభివృద్ధికి బదులుగా.. తన సంస్థ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే విధంగా మూడు నియోజకవర్గ ప్రజలకు మంత్రి నారాయణ అన్యాయం చేస్తున్నారని నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిప‌డ్డారు. ఈమేర‌కు ఆయ‌న బుధ‌వారం సాయంత్రం నెల్లూరు న‌గ‌రం.. మాగుంట‌లేఅవుట్‌లోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.చంద్రబాబు నాయుడు గత…

Read More

అభివృద్ధి మ‌ర‌చి.. అక్ర‌మ‌ణ‌ల‌కు బీజం..!

నెల్లూరు న‌గ‌రంలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పిన మంత్రి నారాయ‌ణ అభివృద్ధిని మ‌ర‌చి.. ఆక్ర‌మ‌ణ‌ల బాట ప‌ట్టారంటూ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఆరోపించారు. ఈమేర‌కు ఆయ‌న న‌గ‌రంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. త‌మ‌ ప్రభుత్వం లో 100 కోట్ల రూపాయలతో జాఫర్ సాహెబ్ కెనాల్, సర్వేపల్లి కాలువలకు రివిట్మెంట్ చేపట్టడంతోపాటు.. వాకింగ్ ట్రాక్, బ్యూటిఫికేషన్ కు శ్రీకారం చుట్టామని తెలిపారు. అయితే మంత్రి…

Read More

దినేష్‌రెడ్డికి దీవెన‌లు.. శుభాకాంక్షులు

విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని ఏపీ మార్క్ఫెడ్ బిల్డింగ్ లో ..ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార‌ప్ర‌తినిధి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి బుధ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ముందుగా పూజా కార్య‌క్ర‌మాలు ముగించి.. అనంత‌రం ఆయ‌న ఛైర్మ‌న్‌గా బాధ్‌య‌త‌లు స్వీక‌రించారు. ఈ బాధ్య‌త‌ల స్వీకార‌ణ మ‌హోత్స‌వానికి హాజ‌రైన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, దినేష్‌రెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా దినేష్‌రెడ్డిని తండ్రి పోలంరెడ్డి దీవించ‌గా.. ప్ర‌శాంతిరెడ్డి శుభాకాంక్షులు తెలియ‌జేశారు. ఏపీ…

Read More

రైతుల‌కు హార్టిక‌ల్చ‌ర్ పంట‌ల‌పై అవ‌గాహ‌న‌

నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట రైతు సేవ కేంద్రం నందు రైతులకు హార్టికల్చర్ పంటలైన నిమ్మా మరియు బొప్పాయి పంట సాగుపై కృషి విజ్ఞాన కేంద్రం వెంకటగిరి సైంటిస్టులు డాక్టర్ తిరుపాలు, డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి సలహాలు ఇచ్చారు. వీరు పంటలు సాగు యాజమాన్యం, ఎరువులు వాటికి అవసరమైన పురుగు మందుల గురించి వివరించడం జరిగింది. అలాగే రైతులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు హార్టికల్చర్ అధికారి ఆనంద్, కలువాయి హార్టికల్చర్ అధికారి…

Read More