రైతుల‌కి సాగునీరందించేందుకు చ‌ర్య‌లు

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజి వద్ద కుడి వైపు ఉన్న కనుపూరు కాలువలో పూడిక తొలగింపు పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి గురించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. పనులు వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రూ.28 కోట్లతో జిల్లాలో 438 పనులు జరగడం చారిత్రాత్మకమని అన్నారు. ఈ ప్రభుత్వ పని తీరు, పారదర్శకతకు ఇది నిదర్శనమని…

Read More

సంగంలో పొలం పిలుస్తోంది…

నెల్లూరు జిల్లా సంగంలోని స్థానిక ఆంజనేయస్వామి గుడి ఆవరణలో వ్యవసాయాధికారి శ్రీహరి, ఏ డీ ఏ మారుతీ దేవిలు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు, సల‌హాలు చేశారు. నీటి యాజమాన్య పద్ధతుల గురించి వారికి వివరించారు. అదే విధంగా రబీ సీజన్లో పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పిన సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు.

Read More

మ‌ర్రిపాడులో మేక‌పాటి జ‌యంతి వేడుక‌లు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని మర్రిపాడు వైసీపీ కార్యాలయం, బ్రాహ్మణపల్లి లోని మేకపాటి నివాసంలో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి 53వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాలకు చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలతో కలిసి మేకపాటి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి…

Read More

నాయుడుపేట‌లో వేలం పాట‌

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విన్నమాల గ్రామంలోని శ్రీకాళహస్తిశ్వర వేణుగోపాలు స్వామి భూములను కౌలుకు దేవాదాయ శాఖ అధికారులు వేలం నిర్వహించారు. సంత్సర కాలానికి 19ఎకరాలను బహిరంగంగా వేలం ద్వారా పలువురు రైతులు దక్కించుకున్నారని ఈవో రవి కృష్ణా తెలిపారు. ఈ వేలం ద్వారా లక్షా యాబైవేల వంద రూపాయలు దేవస్థానానికి ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.

Read More

నాయుడుపేట‌లో రోడ్డెక్కిన కార్మికులు

తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదంటూ మున్సిపల్ యూనియన్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. వర్షా కాలంలో పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు, సామాగ్రీని ఇవ్వాలని చాపల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. న్యాయమైన కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే ప్రజా ఉద్యమానికి సిద్దమవుతాన‌ని చాపల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read More

న‌వదంపతుల కిడ్నాప్ కలకలం…

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నవదంపతుల కిడ్నాప్ కలకలం రేపింది. వెంకటగిరి మండలం సీసీ కండ్రిగకు చెందిన వెల్లూరు రాజా(23), ఆయన భార్య పెంచలమ్మ(20) రెండు రోజుల క్రితం దీపావళి పండగకు చిట్వేల్ మండలంలోని అత్తగారి ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో వారిని ఎవరో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. రాపూరు అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి రాజాను పోలీసులు గుర్తించారు. పెంచలమ్మ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు…

Read More

సంక్రాంతి నాటికి రోడ్ల మీద గుంత‌లుండ‌వ్‌…

సంక్రాంతి నాటికి రూర‌ల్‌లో రోడ్ల మీద గుంత‌లు లేకుండా చేయ‌డ‌మే నా బాధ్య‌త అని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ఆయ‌న జిల్లా కలెక్టర్ ఆనంద్ , టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుంత‌లు పూడ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ముందుగా క‌లెక్ట‌ర్ కి ఎమ్మెల్యే పూల‌బొకే అంద‌చేసి ఘ‌న…

Read More

ప్ర‌శాంత‌మ్మ చొర‌వ‌… తుమ్మ‌గుంట అయ్య‌ప్ప‌స్వామి ఆల‌యానికి పూర్వ‌వైభ‌వం

కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడ‌వ‌లూరు మండ‌లంలోని తుమ్మ‌గుంట గ్రామంలో భ‌క్తుల కొంగుబంగార‌మై.. విరాజిల్లుతున్న శ్రీ గురునాథ‌స్వామి అయ్య‌ప్ప స్వామి ఆల‌యం పాల‌కుల నిర్ల‌క్ష్యం.. ప‌ర్య‌వేక్ష‌ణ‌లేని కార‌ణంగా ఆల‌యం ఆల‌నాపాల‌న‌తోపాటు.. ప‌రిశ‌రాలు అప‌రిశుభ్రంగా.. స‌రైన వ‌స‌తులు లేకుండా.. భ‌క్తుల‌కు అసౌక‌ర్యంగా.. ఇబ్బందిక‌రంగా ఉన్న వైనంపై సోమ‌వారం.. అయ్య‌ప్పా.. ఇదేంద‌య్యా.. ప్ర‌శాంత‌మ్మా.. మీరైనా ఇటు చూడండ‌మ్మా.. అనే ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ఎన్‌-3 ద్వారా వెలుగులోకి తేవ‌డం తెలిసిందే. ఎంతో విశిష్ట‌త‌.. ప్రాచీనం.. ప్రాధాన్య‌త క‌లిగి ఉండ‌టంతోపాటు అక్క‌డి అయ్య‌ప్ప‌స్వామి మ‌హిమ‌లుక‌లిగి.. కోరిన…

Read More

16 ఏళ్లుగా మంచి కార్య‌క్ర‌మం…

కార్తీక మాసం సంద‌ర్భంగా గ‌త 16 ఏళ్లుగా మూలాపేట శివాల‌యంలో శివ‌భ‌క్తుల‌కు వ‌స్త్ర‌ధార‌ణ చేయ‌డం మంచి దైవ కార్య‌క్ర‌మ‌మ‌ని..డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్ అన్నారు. న‌గ‌రంలోని మూలాపేట శివాల‌యంలో….ఆల్తూరి గిరీష్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో శివ‌మాల భ‌క్తుల‌కు వ‌స్త్ర‌ధార‌ణ పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా రూప్‌కుమార్ యాద‌వ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా రూప్ కుమార్ యాద‌వ్ చేతుల మీదుగా శివ‌భ‌క్తుల‌కు వ‌స్త్ర‌దానం చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇంత మంచి కార్య‌క్ర‌మం…

Read More

స‌హ‌వాస దోషం..

రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరులోని ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. తనకి ప్రాణహాని ఉందని…పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడ బిడ్డ మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం పవన్ కి గుర్తు లేదా..? అని సూటిగా ప్ర‌శ్నించారు. 77 మంది మహిళలు అఘాయిత్యలకు గురైతే.. వాటి గురించి పవన్ కనీసం మాట్లాడలేదని…. అలాంటి వ్యక్తి షర్మిలకి భద్రత కల్పిస్తామని చెప్పడం…

Read More