- అవగాహన సదస్సులో ఇందుకూరుపేట ఎస్సై నాగార్జునరెడ్డి
ఇందుకూరుపేట మండలం.. కొత్తూరు వశిష్ట కళాశాలలో ఎస్ఐ నాగార్జున రెడ్డి .. డ్రగ్స్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలన్నారు.
అదేవిధంగా సైబర్ నేరాలు. రోడ్డు ప్రమాదాలు. ఇతర మత్తు పదార్థాలు. దుర్వినియోగం వీటిని కట్టడి చేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వశిష్ట కళాశాల ప్రిన్సిపాల్ వై.వి సుబ్రమణ్యం, విద్యార్థులు పోలీసువారి సిబ్బంది పాల్గొన్నారు.