అల్లూరులో ఘనంగా కార్తీక దీపోత్సవం

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా అల్లూరులోని శివాలయంలో మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా వేలాది సంఖ్యలో మహిళా భక్తులు, అయ్యప్ప మాలదారులైన స్వాములు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భ‌క్తులు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. అదేవిధంగా మండలంలోని నార్త్ మోపూరు, ఇసుకపల్లి గోగులపల్లి గ్రామాల్లో వెలసిన శివాలయంలో స్థానిక మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టి కార్తీకదీపం వెలిగించి…

Read More

హ‌ర హ‌ర మ‌హాదేవ.. శంభోశంక‌ర‌..!!

కార్తీకదీపోత్స‌వం సంద‌ర్భంగా నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, ఆయ‌న సోద‌రులు కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డిలతోపాటు సింహ‌పురి కార్తీక దీపోత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం సాయంత్రం నెల్లూరు న‌గ‌రంలోని గ‌ణేష్ ఘాట్‌వ‌ద్ద మ‌హా కార్తీక దీపోత్స‌వం, మ‌హిళా శోభాయాత్ర అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. సాయంత్రం ఐదు గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల‌వర‌కు గ‌ణేష్ ఘాట్ ప్రాంగ‌ణం అంతా ఆధ్యాత్మిక శోభ సంత‌రించుకుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి ద‌గ్గ‌రుండి ఆయా కార్య‌క్ర‌మాల్లో ఎక్క‌డా అంత‌రాలు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ముందుగా…

Read More