స్వ‌లాభం కోసం త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారు

  • ఆర్మీల‌పాడు క్వారీ విష‌యంలో సీఈవో శ్రీ‌నివాస్‌సాయి ఆగ్ర‌హం

తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆర్మీలపాడు క్వారీఫై కొంతమంది వ్యక్తులు స్వలాభం కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సీఈఓ శ్రీనివాస్ సాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలో ఉన్న క్వరీలకు లేని షరత్తులు తమకు మాత్రమే ఆపాదించడం సరైన పద్దతి కాదని అన్నారు.గ్రామానికి,ప్రకృతి వనరులకు నష్టం జరగకుండా క్వారీని నిర్వహిస్తున్నామని తెలిపారు. తమకు అన్ని రకల శాఖల అధికారుల అనుమతులు ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. నాయుడుపేటలోని తమ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గ్రామానికి,వ్యవస్థలకి,పర్యావరణ సంరక్షణకి కట్టుబడి క్వారీని నిర్వస్తామని సీఈఓ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *