- రాక్షసవదను చూసి పరవశించిన భక్తులు
తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్కంథష్ట మహోత్సవాలు వైభవంగా జరుతున్నాయి. తారాకసుర రాక్షశ సంహారం ఘట్టంను గడియారం స్తంభం వద్ద చదలవాడ మోహన్ కృష్ణశర్మ భక్తులకి వివరించారు. రాక్షస వదను భక్తులు ఆధ్యంతం చూసి పరవశించారు. అనంతరం కుమారస్వామి పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు.