
హైవే పక్కన మెడికల్ వేస్ట్…
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని జాతీయ రహదారి పక్కన వైద్య వ్యర్థాలను పడేయడంతో వాహనదారులు, ప్రజలు విస్మయానికి గురయ్యారు. వాడేసిన సిరంజిలు, సూదులు, సెలైన్ బాటిళ్లు, గ్లౌజ్లు ఇతర వ్యర్ధాలను పడేశారు. అయితే…వాటి నుంచి వస్తోన్న దుర్వాసనతో అటుగా వెళ్లే వాహన దారులతోపాటు…ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాడేసిన మెడికల్ వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ లో వేయాలని…ఇలా జన సంచారంలో పడేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మెడికల్ వ్యర్ధాల కారణంగా…ఎక్కడ అంటురోగాల బారిన పడుతామోనని ప్రజలు భయాందోళన వ్యక్తం…