- శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు
నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని…భక్తులు శివనామ స్మరణలతో ఆలయంలో ప్రదక్షణాలు చేసి స్వామి వారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.