ఏఎస్‌పేట‌లో క‌లెక్ట‌ర్ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

హజరత్ సయ్యద్ ఖాజా నాయబ్ రసూల్ స్వాములవారి దర్గాను ద‌ర్శించిన క‌లెక్ట‌ర్‌ నెల్లూరు జిల్లా ఏ ఎస్ పేట మండలంలో జిల్లా కలెక్టర్ ఎం ఆనంద్ సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ధర్మవరం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. అక్కడ నుండి మండల కేంద్రమైన ఏఎస్ పేటకు చేరుకున్న కలెక్టర్ స్థానికంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ ఖాజా నాయబ్ రసూల్ స్వాముల వారి దర్గాను దర్శించుకున్నారు….

Read More

గెలిస్తే…రూ. 2 ల‌క్ష‌లు

నెల్లూరులోని పీఎస్ఆర్ క‌ళ్యాణ వేదిక‌లో… యూనియ‌న్ బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో యూ జీనియ‌స్ 3.0 ఆలిండియా క్విజ్ కాంపిటేష‌న్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజినల్ హెడ్ ఎస్ రాజశేఖర్, Dy రీజినల్ హెడ్ శివ‌శంక‌ర్‌, వేణుగోపాల్‌లు అధ్య‌క్ష‌త వ‌హించారు. క్విజ్ కాంపిటేష‌న్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల నుంచి వెయ్యి మంది విద్యార్థులు…

Read More

అంతా…నా ఇష్టం

ఎవ‌రి అనుమ‌తులు లేకుండా పాఠ‌శాల‌లోని మ‌రుగుదొడ్లు, చెట్ల‌ను స‌ర్పంచ్ కూల్చేసిన ఘ‌ట‌న‌… నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు మండ‌లం రేగ‌డిచెలిక‌లో చోటు చేసుకుంది. కొడవలూరు మండలం రేగడ చేరిక ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించి ఉంది. ఈ మరుగుదొడ్లు, చెట్లు, వాట‌ర్ ట్యాంక్‌ల‌ను ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామ సర్పంచ్ నల్లావుల శ్రీనివాసులు కూల్చేశాడ‌ని గ్రామ‌స్థులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేమిటని…

Read More

నాయుడుపేట‌లో భారీ గ‌ణ‌నాథులు

అంద‌రిని ఆక‌ర్షించేలా సెట్టింగ్‌లు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాల్టీలోని దర్గా వీధిలో భారీ గణనాధుని వ్యాపారస్తులు ఏర్పాటు వేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 23 అడుగుల ఎత్తు, మూడు టన్నుల బరవు కలిగి వినాయక ప్రతిమకి అందరిని ఆకర్షించేలా ఎస్.జే రాజేష్ కమిటీ సభ్యులు చవితి వేడుకలకు సర్వం సిద్దం చేస్తున్నామని‌ తెలిపారు. రేపు ఉదయం పదిగంటల నుంచి భక్తుల స్వామి వారి దర్శించుకోవాలని నిర్వాహుకులు భక్తులను విజ్ఞప్తి చేశారు. తొమ్మిది రోజులు పాటు పట్టణంలో…

Read More

ఆ..ఘ‌న‌త కాకాణిదే…

మాద‌రాజు గూడూరులో సోమిరెడ్డి హౌసింగ్ విజిట్‌ కోట్ల రూపాయల విలువైన స్థలాలను నిర్వాసిత గ్రామాలకు ఇస్తే… వాటి పనులను ఆపించిన ఘనత కాకాని గోవర్ధన్ రెడ్డి అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ, మాదరాజు గూడూరు సమీపంలో నిర్మిస్తున్న నేలటూరు నిర్వాసిత గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. సోమిరెడ్డితో పాటు నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బిజెపి…

Read More

అత‌డికి..భూమ్మీద ఇంకా నూక‌లున్నాయ్‌..!

రైలు కింద ప‌డి చ‌నిపోవాల‌నుకున్నాడు-మ‌హిళ‌లు చూసి కేక‌లేశారు.. యువ‌కులు కాపాడేశారు-నెల్లూరు రైల్వే స్టేష‌న్‌లో ఘ‌ట‌న అత‌డికి ఏం క‌ష్టం వ‌చ్చిందో.. ఎంత ఇబ్బంది వ‌చ్చిందో.. ఎవ‌రేమైనా అన్నారో లేక ఆర్థిక ఇబ్బందులో.. ఇంకేమైనా కార‌ణ‌మోగాని.. రైలుకింద‌ప‌డి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడో వ్య‌క్తి. అత‌డెళ్లి రైలుకింద ప‌డ‌బోతే.. అక్క‌డే ఉన్న కొంద‌రు మ‌హిళ‌లు కేక‌లు వేశారు. ఇంకొంద‌రు విద్యార్థులు అది గ‌మ‌నించారు. వెంట‌నే అత‌డ్ని కాపాడేశారు. అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.. క్ష‌ణాల్లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న నెల్లూరు సౌత్ రైల్వే…

Read More

ఆర్అండ్‌బీ స్థ‌లంలో…ఇంటి నిర్మాణం

ఆక్ర‌మ‌ణ‌ను అడ్డుకున్న సెక్ర‌ట‌రీ, వీఆర్వో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడకు పక్కన ఉన్న R&B స్థలంలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రెటరీ చలపతి వీఆర్వో సిబ్బందితో కలిసి వెళ్లి అక్రమణ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని అన్నారు.

Read More

దేశంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీ…

బుచ్చిలో బీజేపీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ వద్ద బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి వినయ్ నారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కిసాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు ప్రక్రియను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో బిజెపి అతి పెద్ద పార్టీగా నిలిచిందన్నారు. బిజెపి పార్టీ అధికారంలోకి…

Read More

ఆ..హాస్పిట‌ల్‌లో అన్నీ క‌ష్టాలే

అదెక్క‌డో తెలుసుకోవాలంటే…N3 చూడాల్సిందే నీటి కొరతతో రోగులు వార్డులు ఖాళీ చేసి వెళ్తున్న దుస్థితి… తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి చోటు చేసుకుంది. నీళ్లు లేక గ‌త రెండు రోజులుగా రోగులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వార్డుల్లో ఫ్యాన్లు ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఉక్క‌పోత‌తో రోగులు అల్లాడిపోతున్నారు. ఎన్నిసార్లు అధికారుల‌కు చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బాధిత పేషెంట్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మెరుగైన వైద్యం అందించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ…

Read More

అధికారుల‌పై ఆనం ఆగ్ర‌హం

బుచ్చిలో జిల్లా ప‌రిష‌త్ బాలిక ఉన్న‌త పాఠ‌శాల‌ను సంద‌ర్శించిన జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్‌ నెల్లూరు జిల్లా బుచ్చి పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలను జిల్లా జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడిగి వసతులపై ఆరా తీశారు. పాఠశాల ప్రహరీ గోడ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాలలో కనీసం మౌలిక వసతులు లేవని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.

Read More