
నిషేధం ఉన్నా…
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో చేప గుడ్డు దశలో ఉండడంతో జులై 1వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు చేపలు పట్టకూడదని నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. అయితే కొంతమంది నిషేధాజ్ఞలు అతిక్రమించి చేపల వేట జోరుగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ పట్టిన చేపలను ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినవొస్తున్నాయి. చేపల వేట సాగించి తరలింపుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం రావడంతో సోమశిల ఎస్ఐ సుబ్బారావు సిబ్బందితో కలిసి దాడులు చేశారు. జలాశయం…