బీజేపీ బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రిస్తోంది

గ్రామ స్థాయి నుంచి స‌భ్య‌త్వ న‌మోదు చేప‌ట్టాలి-ఇప్ప‌టికే రాష్ట్రంలో 39 ల‌క్ష‌ల స‌భ్య‌త్వాలు న‌మోదు-బీజేపీ మైనారిటీ మోర్చా అధ్య‌క్షులు షేక్ బాజీ నెల్లూరు జిల్లాలో భార‌తీయ జ‌న‌తాపార్టీ బ‌ల‌మైన పార్టీగా అవ‌త‌రిస్తోంది. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ సంఖ్యాబ‌లం పెంపొందించే క్ర‌మంలో స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింద‌ని.. బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్య‌క్షులు షేక్ బాజీ తెలిపారు. జిల్లా పార్టీ అధ్య‌క్షులు వంశీధ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆదివారం నెల్లూరు న‌గ‌రంలోని బీజేపీ కార్యాల‌యంలో మీడియా…

Read More

సోమ‌శిలకు కృష్ణ‌మ్మ ప‌రుగులు

కృష్ణా నుంచి 16,352 క్యూసెక్కుల నీరు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 16,352 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 17, 18 స్లూయిస్ ద్వారా 50 క్యూసెక్కులు, పవర్ టన్నెల్ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నారు. కండలేరు వరద కాలువ ద్వారా…

Read More

కూటమి ప్రభుత్వం వస్తే..న్యాయం చేస్తారనుకుంటే..??

80 ఏళ్లుగా నివాసం ఉన్న‌ 70 కుటుంవ‌బాలను ఖాళీ చేయ‌మంటున్నారు-మంత్రి ఆనంను క‌లిసేందుకు కూడా అవ‌కాశం ఇవ్వ‌డంలేదు-అధికారుల మ‌న‌సు మార్చాల‌ని నాగేంద్రునికి పూజ‌లు-ఆత్మ‌కూరు మున్సిపాలిటీలో జ‌రుగుతున్న తీరు ఇది ఆ కాల‌నీలో 80 ఏళ్లుగా..మూడు త‌రాల‌కు చెందిన‌వారు నివాసం ఉంటున్నారు.. ఓట్ల కోసం వారికి హామీలు ఇస్తారుగాని.. వారుంటున్న ప్రాంతంలో ప‌ట్టాలు ఇచ్చి.. ఎవ‌రూ న్యాయం చేయ‌డంలేదు. ప్ర‌భుత్వాలు మారిన ప్ర‌తి సారి.. ఓట్ల కోసం వారి ఇంటి గ‌డ‌ప తొక్కే ప్ర‌తి నేత‌కు వారు మొర‌పెట్టుకుంటున్నారేగాని…..

Read More

లోక క‌ళ్యాణం కాంక్షిస్తూ..పెన్నా తీర్థంతో క‌లిశ తీర్థం, జ‌ల‌హార‌తి

రంగ‌నాథ‌స్వామి ఆల‌యం నుంచి వైకుంఠ‌పురం కాశినాయ‌న ఆశ్ర‌మం వ‌ర‌కువేడుక‌గా క‌లిశ బిందెల గ్రామోత్స‌వం లోక క‌ళ్యాణం కాంక్షిస్తూ.. ఆదివారం ఉద‌యం నెల్లూరు న‌గ‌రంలోని వైకుంఠ‌పురంలోని కాశినాయ‌న ఆశ్ర‌మం పూజ్య గురుదేవులు రామ‌చంద్ర‌నాయ‌న వారి ఆశిస్సుల‌తో ప‌విత్ర పెన్నా తీర్థంతో క‌లిశ బిందెల గ్రామోత్స‌వం కార్య‌క్ర‌మం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించారు. ముందుగా.. నెల్లూరు రంగ‌నాథ స్వామి దేవ‌స్థానం నుంచి మంగ‌ళ‌వాయిధ్యాల‌తో.. బ‌య‌లుదేరి.. వైకుంఠ‌పురం కాశినాయ‌న ఆశ్ర‌మం వ‌ర‌కు వేడుక‌గా త‌ర‌లి వ‌చ్చారు. ముందుగా రంనాథ స్వామి ఆల‌యం వ‌ద్ద…

Read More

కుప్పంలో క‌ల‌క‌లం..!

కుప్పం పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతోంది. పట్టణంలోని ప్యాలెస్ రోడ్లో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా.. రోడ్డు డివైడర్ మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారంటూ.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ముగ్గేసి అందులో ఎర్రటి గుడ్డ, పసుపు కుంకుమతో పాటు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ముగ్గు చుట్టూ రక్తపు మరకలు ఉండడంతో జంతుబలి ఇచ్చి ఉంటారని స్థానికులు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ క్షుద్ర పూజలు చేసి…

Read More

సారూ.. ఓసారి ఇటు చూడండి

ఆ పాఠశాల ఆవరణంలో పారిశుద్యం తాండవిస్తుంది..! _పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఆ మండలం దర్శనమిస్తుంది ఆ మండల పాఠశాలల పరిస్థితి అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థుల ఇబ్బందులు తెలియాలంటే N3 ప్రత్యేక కథనం చూడాల్సిందే పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఆ మండలం దర్శనమిస్తుంది ఆ మండల పాఠశాలల పరిస్థితిఅధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థుల ఇబ్బందులు తెలియాలంటే..N3 ప్రత్యేక కథనం చూడాల్సిందే. దుత్తలూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారి వెంబడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు…

Read More

మినిస్ట‌ర్‌ చెప్పినా…డోంట్ కేర్‌అధికారుల తీరుపై త‌మ్ముళ్లు తిరుగుబాటు

ఆత్మ‌కూరు మున్సిప‌ల్ ఆఫీస్ వ‌ద్ద మంత్రి ఆనం ముఖ్య అనుచ‌రుడు ఆందోళ‌న‌ ఆత్మ‌కూరు మున్సిపాలిటీ ప‌రిధిలోని వెంక‌ట్రావుప‌ల్లి రెండో వార్డులో ఓ స్థ‌లంలో ఉంద‌ని…ఎటువంటి అనుమ‌తులు లేకుండా…అక్ర‌మ ఇంటి నిర్మాణం మొద‌లు పెట్టార‌ని…దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ముఖ్య అనుచ‌రుడు చ‌ల్లా ర‌వికుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ క్ర‌మంలో మున్సిప‌ల్ ఆఫీస్ వ‌ద్ద త‌న అనుచ‌రుల‌తో క‌లిసి…బైఠాయించి ఆందోళ‌న‌కు దిగారు.ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్ర‌మంగా ఇంటి నిర్మాణం చేప‌డుతున్నార‌ని అధికారుల‌కి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డం…

Read More

దేవుడి మాన్యంపై దొంగ‌లు క‌న్ను…

ప్ర‌కాశం జిల్లా పామూరులోని మ‌ద‌న వేణుగోపాల‌స్వామి ఆల‌యానికి చెందిన భూములు… నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడు మండ‌లం వేంపాడు రెవెన్యూలో ఉన్నాయి. అయితే ఆ భూముల‌పై కొంద‌రు వ్య‌క్తులు క‌న్నేశారు. ఏకంగా స‌ర్వే నెం. 78/1 లోని 6.08 ఎక‌రాల భూముల‌కే ఎస‌ర పెట్టారు. ఆల‌య క‌మిటీతో సంబంధం లేకుండా అర్చ‌కులు త‌మ‌కు అమ్మిన‌ట్లుగా బినామీ రికార్డులు సృష్టించి, రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు. గ‌తంలో జిల్లా ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అనంత‌రం జేసీ కోర్టులో…

Read More

ఆ ఇద్దరు మధ్య.., చాలా తేడా….

ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మధ్య చాలా తేడాలు ఉన్నాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూరు మరియు ఇందుపూరు గ్రామాల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన అమృత ధార వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. వీటిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ…గత ముఖ్యమంత్రి వద్ద తాను…

Read More

హద్దులు దాటితే తాటతీస్తా

సూళ్లూరుపేట ఎస్ఐ బ్ర‌హ్మ‌నాయుడు వార్నింగ్‌ ప‌ట్ట‌ణంలో దుకాణ‌దారులు, వాహ‌న‌దారులు హ‌ద్దులు దాటితే తాట తీస్తాన‌ని… సూళ్లూరుపేట ఎస్ఐ బ్ర‌హ్మ‌నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో…ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు ఎస్ఐ ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టారు. పుర‌వీధుల్లో తిరుగుతూ దుకాణ‌దారుల‌కు హ‌ద్దులు నిర్దేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు పట్టణ ప్రజల సహకరించాలని ఎస్ఐ కోరారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో దుకాణ యజమానులకు పరిశుభ్రత, ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. దీంతో సుదీర్ఘ కాలంగా పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికినట్లు అయిందని…

Read More