
బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తోంది
గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు చేపట్టాలి-ఇప్పటికే రాష్ట్రంలో 39 లక్షల సభ్యత్వాలు నమోదు-బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ నెల్లూరు జిల్లాలో భారతీయ జనతాపార్టీ బలమైన పార్టీగా అవతరిస్తోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ సంఖ్యాబలం పెంపొందించే క్రమంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని.. బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా…