
పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం…
ఆకలితో వున్న పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న స్వర్గీయ ఎన్టిఆర్ ఆశయాన్ని… సిఎం చంద్రబాబు నాయడు అన్న క్యాంటీన్ల ద్వారా అమలు చేస్తున్నారన్నారని… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరం 8వ డివిజన్ తడికల బజారులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి విచ్చేసి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ముందుగా స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం అందరితో కలిసి ప్రశాంతిరెడ్డి అల్పాహారం…