పేద‌ల క‌డుపు నింపాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం…

ఆకలితో వున్న పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న స్వర్గీయ ఎన్టిఆర్ ఆశయాన్ని… సిఎం చంద్రబాబు నాయడు అన్న క్యాంటీన్ల ద్వారా అమలు చేస్తున్నారన్నారని… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరు న‌గ‌రం 8వ డివిజ‌న్ త‌డిక‌ల బ‌జారులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి విచ్చేసి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ముందుగా స్థానిక కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎమ్మెల్యేకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం అంద‌రితో క‌లిసి ప్ర‌శాంతిరెడ్డి అల్పాహారం…

Read More

రూ.15కే మూడు పూట‌లా క‌డుపు నిండా భోజ‌నం

నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 32వ డివిజ‌న్ డైక‌స్ రోడ్డు సెంట‌ర్‌లో…అన్న క్యాంటీన్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ముందుగా డివిజ‌న్ లోని కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గిరిధ‌ర్‌రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ నాయకులు ఈశ్వరయ్య, డివిజ‌న్‌ క్లస్టర్ ఇంచార్జీ మన్నెం పెంచల నాయుడుల‌తో క‌లిసి ఆయ‌న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. నిరుపేద‌లు, కూట‌మి నాయ‌కుల‌తో క‌లిసి గిరిధ‌ర్‌రెడ్డి అల్పాహారం…

Read More

ఎన్టీఆర్ ఆశ‌యానికి పునఃప్ర‌తిష్ట‌

-48వ డివిజ‌న్‌లో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి ఆనం, క‌లెక్ట‌ర్‌ ప్రతి పేదవానికి కూడు , గుడ్డ , నీడ అందించాలనే స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునః ప్రతిష్ట చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిoచామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరు నగరం 48 వ డివిజన్లో పాత మున్సిపల్ కార్యాలయ సెంటర్ వద్ద అన్న క్యాంటిన్ ను జిల్లా కలెక్టర్…

Read More

పేద‌ల క‌డుపు నింప‌డ‌మే ల‌క్ష్యం

-అన్నా క్యాంటీన్ల‌ను పునఃప్రారంభించ‌డం అభినంద‌నీయం-ఎన్టీఆర్ ఆశ‌యాలను కొన‌సాగిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు-ఇంత మంచి కార్య‌క్ర‌మాన్ని వైసీపీ ఎందుకు మూసేసిందో పేదల కడుపు నింపడమ‌నే.. ఎన్టీఆర్‌ ఆశయాల నుంచి అన్నా క్యాంటీన్లు రూపుదిద్దుకున్నాయని.. 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని కూడా ఎన్టీఆర్ తీసుకొచ్చార‌ని.. ఆయ‌న ఆశ‌యాల‌ను చంద్రబాబు నాయుడు ఆచరణలో పెడుతూ.. పేద‌ల‌కు వ‌రంలా మారార‌ని.. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి కొనియాడారు. అలాగే.. నిరుపేద‌ల క‌డుపు నింపేలా చంద్ర‌బాబునాయుడు అన్నా క్యాంటీన్ల‌ను తిరిగి ప్రారంభించ‌డం అభినంద‌నీయం అన్నారు….

Read More

SLV – D 3 రాకెట్ ప్రయోగం విజయవంతం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఉద‌యం 9 గంట‌ల 17 నిమిషాల‌కి … స్మార్ట్ సాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) -D3 విజయవంతంగా నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. దీంతో చైర్మ‌న్‌తోపాటు శాస్త్ర‌వేత్త‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఇస్రో చైర్ చైర్మ‌న్ సోమనాథ్ మాట్లాడుతూ… షార్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు చెప్పారు, ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ఈవో…

Read More

నిషేధం ఉన్నా…

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో చేప గుడ్డు దశలో ఉండడంతో జులై 1వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు చేపలు పట్టకూడదని నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. అయితే కొంతమంది నిషేధాజ్ఞలు అతిక్రమించి చేపల వేట జోరుగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ పట్టిన చేపలను ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినవొస్తున్నాయి. చేపల వేట సాగించి తరలింపుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం రావడంతో సోమశిల ఎస్ఐ సుబ్బారావు సిబ్బందితో కలిసి దాడులు చేశారు. జలాశయం…

Read More

ఇద్ద‌రు మినిస్ట‌ర్లు భేటీ…

రాష్ట్ర మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంత్రి నారాయ‌ణ‌ రాష్ట్ర దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం సంత‌పేట‌లోని మంత్రి ఆనం నివాసంలో…ఆయ‌న్ని మంత్రి నారాయ‌ణ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌, జిల్లా అభివృద్ధిపై ఇరువురు మంత్రులు సుదీర్ఘ‌గంగా చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి నారాయ‌ణ వెంట‌…టీడీపీ పార్ల‌మెంట్ అధ్య‌క్షులు అబ్ధుల్ అజీజ్‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన…

Read More

క‌న్నుల పండువ‌గా వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం…

శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి ఆల‌యంలో వైభ‌వంగా కుంకుమార్చ‌న నెల్లూరు న‌గ‌రం ద‌ర్గామిట్ట‌లో వెల‌సి ఉన్న‌ శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి ఆల‌యంలో… శ్రావ‌ణ శుక్ర‌వారం వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని వివిధ ర‌కాల పుష్పాల‌తో శోభాయ‌మానంగా అలంక‌రించారు. మ‌హిళా భ‌క్తులు విశేషంగా త‌ర‌లి వ‌చ్చి సామూహిక లక్ష కుంకుమార్చ‌న పూజ‌లు నిర్వ‌హించారు. భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించి తీర్ధ ప్ర‌సాదాలు స్వీక‌రించారు. భ‌క్తుల‌కి ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల‌య అధికారులు ప‌టిష్ట చ‌ర్య‌లు…

Read More

పేదోడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు

పేదోడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు మళ్ళీ రాష్ట్రం అంతటా కూడా ఒక పండు వాతావరణం లో ప్రారంభం కావడం సంతోషక‌ర‌మ‌ని… రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 38వ డివిజన్ ఏసీ కూరగాయల మార్కెట్ దగ్గర అన్నా క్యాంటీన్ ను రాష్ట్రజనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ తో కలిసి రూరల్ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా ఇరువురికి స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ…

Read More

ఇచ్చిన మాట‌ని నిల‌బెట్టుకున్నాం…

అధికారంలోకి రాగానే…అన్న క్యాంటీన్ల‌ను పునః ప్రారంభిస్తామ‌ని…ఎన్నిక‌ల్లో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన వాగ్ధానాన్ని నిల‌బెట్టుకున్నార‌ని… రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలియ‌జేశారు. నెల్లూరు నగరం చేపల మార్కెట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను నెల్లూరు పార్ల‌మెంట్ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డిల‌తో క‌లిసి ఆయ‌న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ముందుగా మంత్రి నారాయ‌ణ‌కి స్థానిక టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు….

Read More