ఓజిలిలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

  • ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన అధికారులు
  • దేశ భ‌క్తి గీతాలు ఆల‌పించిన విద్యార్థులు

తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పంద్రాగస్టు వేడుకుల అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు దేశభక్తి గీతాలు అలపించారు.స్వాతంత్య్ర పోరాట అమరవీరులు త్యాగాలు, పోరాటాల‌ను చిన్నారులు, విద్యార్థుల‌కు ప్రజాప్రతినిధులు వివరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మార్వో పద్మావతి, ఎంపీడీఓ రజనీకాంత్, ఎంఈఓ శైలజా,ఎంపీపీ గడ్డం అరణమ్మ,ముమ్మడి సుబ్బారావులు పాల్గొని జెండా వందనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *