మామిడాల శాంతికి అంతిమ వీడ్కోలు…
భారీగా తరలి వచ్చిన తమ్ముళ్లు, అభిమానులు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు మామిడాల మధు…తల్లి మామిడాల శాంతి మరణించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం మైపాడు గేటు సెంటర్ వద్ద ఉన్న మామిడాల నివాసం నుంచి…శాంతి అంతిమ యాత్ర జరిగింది. శాంతిని చివరి చూపు చూసేందుకు…తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మామిడాల మధు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.